వందనములు,ముందుగా ఒక్క మాట .ఈ బ్లాగ్ లోని శీర్షికలు ఎవ్వరి ఉద్దేశించిగాని , కించపరచాలని ప్రచురించడం లేదు .యువతి , యువకులు దేశానికి వెన్నెముక లాంటివారు.అలాంటి యువత నశించటానికి నేటి సామజిక పరిస్థితులు , అవినీతిమయమైన రాజకీయ పరిస్థితులు , లక్షసిద్ది లేని ప్రభుత్వాలు మరియు అధికారులు ముఖ్యంగా కనీస మానవతా విలువలు పాటించని మనమందరం కూడా భాద్యులమే.దేశ భవిష్యత్తు మరియు రేపటి తరం కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను ,మార్గదర్శకాలను వెల్లడిస్తారని , వెల్లడించిన అభిప్రాయాలను అనుసరించుటకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ .....................



18, జనవరి 2010, సోమవారం

ఆరిన జ్యోతి


భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నాంది పలికిన ప్రముఖ నేతల్లో ఒకరు, సిపిఎం కురువృద్ధుడు జ్యోతిబసు ఆదివారం కన్ను మూసారు. పక్షం రోజులుగా న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న బసు ఆరోగ్యం గత కొద్ది రోజులుగా ఊపిరితత్తులు, గుండె, మూత్రపిండాలు లాంటి ముఖ్యమైన అవయవాలు పని చేయక పోవడంతో విషమించింది. ఈ నెల 1వ తేదీన కలకత్తా నగరంలోని ఎఎంఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయం 11 గంటల 47 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు.

23 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజనీత్యజ్ఞుడు జ్యోతిబసుకు ఇవే మా అసృతనివాలులు .

1 కామెంట్‌లు:

Venkat.O చెప్పారు...

లాల్ సలాం ఎర్ర సూర్యుడు జ్యోతిబసు కి లాల్ సలాం లాల్ సలాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి